మాధవరం కృష్ణారావు కూకట్పల్లిలో నామినేషన్ దాఖలు చేశారు. కూకట్పల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి నామినేషన్ వేశారు. పద్మాదేవేందర్రెడ్డి మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.