ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మండవ వెంకటేశ్వరరావు, రావుల, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. తాజా రాజకీయాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు.