హైదరాబాద్: తెలంగాణ జాతి పిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు 3కె రన్ తో పాటు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ డా.చిరుమల్ల రాకేష్ కుమార్ టీఆర్ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.