ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు ఫిజికల్ పరీక్షలో అపశ్రుతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 10:48 AM

కరీంనగర్: పోలీసు ఫిజికల్ పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. రన్నింగ్ చేస్తుండగా మమత అనే యువతి గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలి స్వస్థలం రామడుగు మండలం వెలిచాల. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషాదకరమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలహాసన్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు అనారోగ్యంతో ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని వారికి తర్వాతి రోజు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబీకులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అదుకుంటామని ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com