ఛత్రపతి మహారాజ్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆర్యనగర్ శివాజీ విగ్రహం వద్ద ఈ నెల 19వ తేదిన అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఛత్రపతి యూత్ సభ్యులు వంశీ, కె.అనిల్కుమార్లు పేర్కొన్నారు. ఆరోజు జరిగే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పట్టణ, పరిసర ప్రాంతాల్లో హిందు సమాజ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉదయం ప ట్టణంలోని వశిష్ఠ కళాశాల నుంచి వివిధ వీధుల గుండా 65వ నెంబర్ జాతీయ రహదారి వరకు మోటరు సైకిల్ ర్యాలీ ఉంటుందని, 11గంటలకు భవాని మందిర్ నుంచి శివాజీ మహారాజ్ విగ్రహం వరకు శోభయాత్ర కార్యక్రమం.