మంగళవారం రాజ్ భవన్ లో మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుని తన తల్లిదండ్రులైన ఎర్రబెల్లి ఆదిలక్ష్మి-జగన్నాధరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు.