నంద్యాల శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Feb 20, 2019, 11:22 AM
హైదరాబాద్: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నంద్యాల శ్రీనివాస్ రెడ్డి వృద్ధాప్య సమస్యల కారణంగా అనారోగ్యం ఈ ఉదయం కన్నుమూశారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో అనేక ఉన్నత విలువలు నెలకొల్పారని సీఎం ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com