హైదరాబాద: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈడీ వరుసగా రెండో రోజు విచారిస్తున్నది. నిన్న ఆయనను ఎనిమిది గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. ఈ రోజు వరుసగా రెండో రోజు రేవంత్ ను విచారిస్తున్న ఈడీ..ఈ విచారణ సమయంలో ఈడీ కార్యాలయానికి రావలసిందిగా ఐటీ, ఏసీబీ అధికారులను కోరింది.