పుల్వామా ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. సరిహద్దుల ఆవల నుంచి పాక్ సేనలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీటుగా భారత్ సూనలు బదులు ఇస్తున్నాయి. సరిహద్దు వెంబడి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనూ భారత సైన్యం ఎల్ వోసీ పొడవునా బలగాలను మోహరించింది.