బెంగళూరులో ఏరో ఇండియా షో-2019 ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏరో ఇండియా షో-2019ను ప్రారంభించారు. అద్భుతమనిపించేలా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఏరో ఇండియా షో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ప్రపంచ వ్యాప్తంగా 300 మంది రక్షణ రంగ సంస్థల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.