బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఇబ్రహీం పట్నం ఏసీపీ మల్లారెడ్డి . నాకు ఈ హత్యకి ఎలాంటి సంబంధాలు లేదు . కేసు ఐఓ ఆఫీసర్ ముందు విచారణ కి హాజరవుతున్నాను విచారణ ముగిసిన తరువాత అన్ని విషయాలు మీడియా కి వెల్లడిస్తాపారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు.