తమిళనాడులో లోక్సభ ఎన్నికల్లో రెండు కూటమిల మధ్యే ప్రధానంగా పోటీ జరుగనున్నది. ఎఐఎడిఎంకె – బిజెపి కూటమి, డిఎంకె – కాంగ్రెస్ కూటమిల మధ్యే ప్రధానంగా పోటీ జరుగుతుంది. రాజకీయవేత్తగా మారిన సినీ నటుడు రజనీకాంత్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడంతో ఈ రెండు కూటమిల మధ్యే ప్రధానంగా పోటీ జరుగనున్నది.