ఎంపీ అభ్యర్థుల పై తెరాస అధినేత కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు .కరీంనగర్ అభ్యర్థిగా వినోదను నిన్న బహిరంగసభలో కెసిఆర్ ప్రకటించారు.ఇక రేపు నిజామాబాద్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది . నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి కవిత బరి లో దిగనుంది .మిగతా స్థానాల పైన ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే గ్రేటర్ పరిధి లో సీట్ల పై వీడని చిక్కుముడి .అభ్యర్థుల ఎంపిక పై ఆచితూచి వ్యవహరిస్తున్న కెసిఆర్.పెద్దపల్లి స్థానం పై వివేక్ కు క్లారిటీ ఇచ్చిన గులాబీ బాస్. 20 న మిగతా స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించనున్న కేసీఆర్