ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 10:05 AM

కృష్ణా జిల్లాలో పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరగిపోవడంతో కీ మెన్ అప్రమత్తమవడంతో ఈ ప్రమాదం తప్పింది. జిల్లాలోని మండవల్లి మండలం భైరవపట్నం దగ్గర రైలు పట్టా విరిగింది. విషయం తెలుసుకున్న కీ మెన్‌ బ్రిజ్‌మోహన్‌ అప్రమత్తమవడంతో తృటిలో ప్రమాదం తప్పిపోయింది. మరమ్మతుల అనంతరం అరగంట ఆలస్యంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు నడుస్తున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com