ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఎస్ పాలిసెట్ 2019 ఫలితాలు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 11:39 AM

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను ప్రతి యేటా నిర్వహిస్తారు. ఈసారి పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్షను 1,03,591 మంది విద్యార్థులు రాశారు. ఈ పరీక్షను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్వహించింది. ఏప్రిల్ 16, 2019 న ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఫలితాలను నవీన్ మిట్టల్ ఐఏఎస్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఉన్న ఎస్‌బీటీఈటీలో ఫలితాలను విడుదల చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com