అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలాకాలంపాటు మీడియాకు దూరంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ కనిపించకుండా పోయిన ఆయన.. ఇంటర్ బోర్డు తీరుపై దుమ్మెత్తి పోస్తూ ధర్నాకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంటర్ బోర్డు, ప్రభుత్వం తీరును ఎండగడుతూ గురువారం కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనల్లో రేవంత్ కనిపించలేదు. దీంతో ఆయన...