ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2019, 10:31 AM

ములుగు : తాడ్వాయి మండలం కాల్వపల్లిలో విషాదం నెలకొంది. ప్రియురాలి ఇంటి ముందు ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే యువతి బంధువులే కొట్టి చంపారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి స్వస్థలం గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామం. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com