మేడ్చల్లో బాలిక మృతదేహం లభ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ కింది బస్తీలో ఓ ప్లాస్టిక్ సంచిలో బాలిక మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పందులు పీక్కుతిన్నారు.