హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించేదుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానునన్నారు. కొత్తచట్టం ఎలా ఉండాలి, ప్రస్తుతం రెవెన్యూ చట్టంలో ఉన్న అంశాలపై జిల్లా కలెక్టర్లతో, మంత్రులతో ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు.