ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్‌ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 09:00 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను  సీఎం తెలుసుకున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.   


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com