ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగాయపల్లిలో అటవీప్రాంత పునరుజ్జీవం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 01:21 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా సింగాయపల్లికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సు, వాహనాల్లో సీఎంతో పాటు మంత్రులు, కలెక్టర్లు సింగాయపల్లికి చేరుకున్నారు. సింగాయపల్లిలో 1500 ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించి అటవీ ప్రాంత పునరుజ్జీవం పనులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా సింగాయపల్లి దగ్గర కేసీఆర్‌ మొక్కను నాటారు. రహదారుల వెంట మొక్కల పెంపకం, సామాజిక వనాల అభివృద్ధిని పరిశీలిస్తున్నారు. అనంతరం సీఎం, మంత్రులు, కలెక్టర్లు కోమటిబండకు వెళ్లనున్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com