ఈ నెల 26 నుంచి పాదయాత్ర నిర్వహిచనున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. గురువారం ఆయన మీడియాలో మాట్లాడుతూ మార్కెట్ పల్లె నుంచి ఈ పాదయాత్ర ఆరంభమవుతుంది. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ పార్టీని జనానికి మరింత దగ్గర చేయతానికే ఈ పాదయాత్ర అన్నారు. కాంగ్రెస్ ని వ్యవస్థపరమైన లోపాలు చక్కదిద్దుతూ అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తన పద యాత్రకు అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు కోమటిరెడ్డి .