ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు తిన్న మేకలు.. యజమానికి జరిమానా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 01:25 PM

హరితహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో మొక్కలను విరివిగా పెంచుతున్నారు. అయితే వికారాబాద్ జిల్లా పరిధిలోని చిలుకూరు ఆలయం ఏర్పాటు చేసిన నర్సరీలోకి మేకలు ప్రవేశించాయి. ఆ తర్వాత అక్కడున్న మొక్కలన్నింటినీ మేకలు తినేశాయి. దీంతో మేకల యజమానికి చిలుకూరు పంచాయతీ కార్యదర్శి రూ. 500 జరిమానా విధించారు. మేకల యజమాని నుంచి జరిమానాను వసూలు చేశారు పంచాయతీ కార్యదర్శి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com