ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టుకు మరో ముగ్గురు జడ్జీలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2019, 05:25 PM

ముగ్గురు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జస్టిస్ టి.వినోద్ కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ ఏ.అభిషేక్ రెడ్డిలను నియమిస్తూ  కేంద్ర న్యాయ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులిచ్చారు.  ఈ ముగ్గురితో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14 కు చేరనుంది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ తో కలిపి 11 మంది న్యాయమూర్తులు ఉన్నారు.జడ్జిలుగా ప్రమాణ స్వీకారంచేసిన నాటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పారు.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com