కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను కలసిన ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధు. ఇటీవలే ప్రపంచ బ్యాడ్మింటన్షిప్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా పీవీ సింధు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించిన పీవీ సింధును మంత్రి అభినందించారు.ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయురాలు పివి సింధు