నిరుపేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ శ్రీ రామ రక్ష అని శంబీపూర్ రాజు అభివర్ణించారు.రాష్ట్రంలో నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని.దీనికి ఉదాహరణగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు ఈ రోజు 10 మందికి 6,24,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తూ తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిరుపేదలకు చేయూతనందిస్తు వారి కుటుంబాల్లో వెలుగు నింపడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో వున్న పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిలా పని చేస్తోందని, అదీ తన ఆధ్వర్యంలో అందజెస్తున్నందుకు సంతోష్ంగా వుందన్నారు.