జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో వాలీబాల్, షెటిల్ కోర్టును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ సంపత్ రెడ్డి, వైస్ ఎంపిపి కె.విజయ్, సర్పంచ్ జి.మల్లేష్, స్థానిక యువకులు పాల్గొన్నారు.