నల్గొండ కలెక్టరేట్ లో జిల్లాలోని మున్సిపాలిటీ లపై సమీక్షా సమావేశం నిర్వహించిన మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ మరియు మంత్రి జగదీశ్ రెడ్డి. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, రమావత్ రవీంద్ర నాయక్, నోముల నర్సింహయ్య, భాస్కర్ రావు,చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల నర్సింహయ్య,భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మరియు అధికారులు.