ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజయ్ కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి గంగుల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 02:58 PM

నేడు కొత్తపల్లి మండలం నాగుల మాల్యాల గ్రామంలో ...నిన్న దేశరాజ్ పల్లి స్టేజి వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందిన తెరాసా గ్రామశాఖ ఉపాధ్యక్షుడు గొర్రె అజయ్ కుమార్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు..వారికుటుంబసభ్యులను ఓదార్చారు...అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు...ఈ సందర్భంగా మంత్రివర్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెరసా పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు గొర్రె అజయ్ కుమార్ బస్సు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని ,అజయ్ చాలా చురుకైన కార్యకర్త అని అన్నారు...అజయ్ మృతి తెరసా పార్టీకి తీరని లోటని అన్నారు...అజయ్ కుటుంబాన్ని పార్టీపరంగా , ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వారి కుటుంబసభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు...ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లిశ్రీలత మహేష్ , మాజీ ఎంపిపి వాసాల రమేష్ ,సీనియర్ నాయకులు బోనాల రాజేశం , గోదల చంద్రయ్య ,జిల్లా కోఅప్షన్ సభ్యులు సాబీర్ పాషా ,మండల కో అప్షన్సభ్యులు షరీఫ్ , ఎంపీటీసీ సభ్యులు కొమ్ము హేమలత -రవికిరణ్ శ్రీపతిరావు ,గోదల రంజిత్ ,నగేష్ లు పాల్గొన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com