యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛలో ట్యాంక్బండ్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఛలో ట్యాంక్బండ్కు వెళ్లనీయకుండా ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్షం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.