Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న: దేశ జీడీపీలో ఐదుశాతం వృద్ధిరేటు మాత్రమే కనిపిస్తోంది. ఆటోమొబైల్ పరిశ్రమ వల్ల 10 లక్ష ఉద్యోగాు డోలాయమానంలో పడ్డాయి. ఆర్థిక మందగమనాన్ని అధిగమించి, 2024 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏవి ?
డి. కరుణ, జలదంకి
జవాబు: 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాంటే శాతం వృద్ధిరేటు సాధించాలి. అందుకు జీఎస్టీని పునర్వ్యవస్థీకరించాలి. ఫలితంగా స్పల్పకాలంగా ఆదాయం తగ్గినా, దీర్ఘకాలంలో వ్యవస్థను గాడిలో పెట్టవచ్చు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యను పరిష్కరించడం ద్వారా గ్రామీణ వినిమయ శక్తిని పెంచాలి. మార్కెట్లో ద్రవ్య లభ్యత సమస్యను పరిష్కరించాలి. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు కూడా తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం తో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఎగుమతులను పెంచే ప్రయత్నం చేయాలి. వాహన రంగానికి సంబంధించి, ప్రభుత్వం ఒక ప్యాకేజీని ప్రకటించాలి.