ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పై మంత్రి సత్యవతి సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 07:49 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థపై జరిగిన  సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.. ఈ సంస్థలోని వివిధ అంశాలపై సమీక్షించారు.. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు , మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు  మాలోత్ కవిత , జిల్లా పరిషత్ చైర్పర్సన్   కోరం కనకయ్య ,  మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్  అంగోత్ బిందు,  జిల్లా కలెక్టర్ రజిత్ కుమార్ శైనీ, ఐటిడిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు…










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com