హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఘరానా దొంగ అరెస్టయ్యాడు. ఫర్నిష్డ్ ఫ్లాట్లే టార్గెట్గా నిందితుడు శ్రీవాస్తవ చోరీలకు పాల్పడేవాడు. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో అద్దెకు దిగి సామాన్లను అపహరిస్తున్న నిందితుడు శ్రీవాస్తవను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లిd యూనివర్సిటీలో బీటెక్ చదివినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తి అరెస్టయ్యాడు. నిందితుడి నుంచి 5 టీవీలు, 8 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, కారు స్వాధీనం చేసుకున్నారు.