నిర్మల్ : భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. ఇందులో ఎంఐఎం 15 వార్డులను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 9 స్థానాల్లో గెలుపొందింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మున్సిపాలిటీలకు పైగానే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే 9 కార్పొరేషన్లకు గానూ 8 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
1 వార్డ్ ;- ఫైయజుల్లాఖాన్ (ఎమ్ ఐ ఎమ్)
2 వార్డ్;- సబియా బెగాం(ఎమ్ ఐ ఎమ్)
3 వార్డ్ ;- అమర్ హైమద్ (ఎమ్ ఐ ఎమ్)
4 వార్డ్ ;- చెందులాల్ (ఇండిపెండెంట్)
5 వార్డ్ ;-మైమునా బెగాం( ఎమ్ ఐ ఎమ్)
6 వార్డ్ ;- శాంత (బి జె పి)
7 వార్డ్ ;- వనిత సూత్రవే(బి జె పి)
8 వార్డ్ ;- తోట విజయ్ (ఇండిపెండెంట్)
9 వార్డ్ ;-గౌతమ్ పింగ్లే (బి జె పి)
10 వార్డ్ ;- సువర్ణ (బి జె పి)
11 వార్డ్ ;- కపిల్ (బి జె పి)
12 వార్డ్ ;- దశరథ్ (బి జె పి)
13 వార్డ్ ;-రాహుల్ దగ్డే (ఎమ్ ఐ ఎమ్)
14 వార్డ్ ;-గాలి నర్సుబాయీ (బి జె పి)
15 వార్డ్ ;-అబ్దుల్ ఖాదర్ (ఎమ్ ఐ ఎమ్)
16 వార్డ్ ;-మహమ్మద్ ముదాస్సిం (ఎమ్. ఐ.ఎమ్)
17 వార్డ్ ;- నజియా తసిన్(ఎమ్. ఐ.ఎమ్)
18 వార్డ్ ;-ఇర్ఫాన బేగం (ఎమ్ ఐ ఎమ్)
19 వార్డ్ ;-ఎమ్ ఏ వొకిల్ (ఎమ్ ఐ ఎమ్)
20 వార్డ్ ;- మహ్మద్ జాబీర్ హైమద్(ఎమ్ . ఐ.ఎమ్)
21 వార్డ్ ;- పర్వీన్ సుల్తానా(ఎమ్ ఐ ఎమ్)
22 వార్డ్ ;- అల్లమ్ లక్షిమి (బి జె పి)
23 వార్డ్ ;-రాజేశ్వర్(బి జె పి)
24 వార్డ్ ;- ఫార్వనాజ్ (ఎమ్ ఐ ఎమ్)
25 వార్డ్ ;-కుతుజా (సిద్ధికీ ఎమ్ ఐ ఎమ్ )
26 వార్డ్;-ఉమ ఫాతిమా (ఎమ్ ఐ ఎమ్)