తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక పూర్తైంది. తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గాౌ 9 పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మేరకుౌ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో మేయర్ల పదవులను అధికార పార్టీ టీఆర్ఎస్సే దక్కించుకుంది.
1. రామగుండం – బంగి అనిల్ కుమార్(మేయర్)
2. నిజాంపేట – కొలను నీలా రెడ్డి(మేయర్)
3. పీర్జాదిగూడ – జక్కా వెంకట్ రెడ్డి(మేయర్)
4. మీర్పేట – ముడవత్ దుర్గ(మేయర్)
5. బడంగ్పేట – పారిజాత(మేయర్)
6. జవహర్ నగర్ – మేకల కావ్య(మేయర్)
7. బండ్లగూడ జాగీర్ – మహేందర్ గౌడ్(మేయర్)
8. నిజామాబాద్ – దండు నీతూ కిరణ్(మేయర్)
9. బొడుప్పల్ – సామల బుచ్చిరెడ్డి(మేయర్)