ఇపుడు జరుగుతున్న లాక్ డౌన్ పరిణామాల దృష్ట్యా ప్రతీ ఒక్కరం ఇంట్లోనే ఉంటున్నారు. అయితే మన ఇంట్లోనో లేక పక్కింట్లో ఆరోగ్య పరంగా లేక ఎమర్జెన్సీ గా వేలాల్సివస్తుంది. అలాంటి సమయంలో మీరు 100 డయల్ చేయాలని సీఎం కేసీఆర్ కోరుతున్నారు. వీలైతే పోలీసులు మీ ఎమర్జెన్సీ విషయానికి తగ్గట్టుగా పోలీసులే మీకు వాహనాన్ని ఏర్పాటు చేసే విదంగా ఉంటుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.