గీత కార్మికులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ అన్నారు. రాష్ట్రంలో గీత కార్మికులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన మీడియాతో తెలిపారు. ఈ రోజు ఉదంయ జంగయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా పోలీస్ అధికారులు కూడా గీత కార్మికులపై దాడి చేసి కుండలుపగులకొట్టి చెల్లా చెదురు చేయటం సరైన పద్దతి కాదన్నారు.