మంగళవారం కృష్ణ పరివాహక జలాల పరిరక్షణలో భాగంగా కృష్ణ నది జలాల వద్ద కాంగ్రెస్ పార్టీ దీక్షలకు పిలుపుచ్చిన నేపథ్యంలో దీక్షకి వెళ్తున్న ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రాంరెడ్డి, జిల్లా పరిషత్ ప్లోర్ లీడర్ ఇబ్రహీంపట్నం జడ్పిటిసి భూపతి గళ్ళ మహిపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి లనుమరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండాల శంకర్ గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ లక్ష్మణ్ రావుని మాల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.