బడంగ్ పేట్ మున్సిపల్ మాజీ చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలిసి చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి ముందస్తుగా నాలుగు లక్షల రూపాయల ఎల్ఒసి ని ( అపోలో ఆస్పత్రి ) కి మంజూరు చేసారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆయన తొందరగా కోలుకోవాలని తెలిపారు. చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం హాస్పిటల్ డాక్టర్లతో ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.