ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 08, 2020, 12:13 PM

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలకు శుభవార్త చెప్పారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో మంగళవారం ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని,త్వరలోనే ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com