రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కోండ ఔటర్ రింగ్గురోడ్డుపై కారు బోల్తాపడింది. కార్ లో ఉన్న ఐదు మందికి గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమం హస్పటల్ కు తరలించిన ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది. శంషాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వెల్తున్న మారుతి స్వీఫ్ట్ డిజర్ (TS 06 EH 5607) కారు పెద్దగోల్కోండ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను డీకొని భోల్తా కొట్టింది. ప్రమాదదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.