ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేటర్ ఎన్నికలపై దూకుడు పెంచిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 06:30 PM

గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. గ్రేటర్ ఎన్నికల్లో వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. 2016 ఎన్నికల్లో 99 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో అదే స్థాయిలో స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. నేడు పాస్టర్లు, బిషప్స్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే ముస్లిం మైనారిటీలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com