ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సబ్బుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 02, 2020, 03:25 PM

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(టీఎస్‌జీసీసీ) ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ పరిశ్రమను మంత్రి అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ .పరిశ్రమల స్థాపనతో గిరిజ‌నుల‌కు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. గిరిజన మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూలు, శానిటైజర్ల తయారీతో బహిరంగ మార్కెట్‌లో జీసీసీ తనదైన ముద్ర వేసింద‌న్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com