ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ కార్పొరేటర్లు టచ్‌లో ఉన్నారు: మేయర్‌ విజయలక్ష్మి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 12, 2021, 03:58 PM

 నగర మేయర్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు తనతో టచ్‌లో ఉన్నారని మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు. వారు గెలిచిన డివిజన్ల అభివృద్ధికి తాను కృషి చేస్తానని మేయర్‌ పేర్కొన్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశం ఉంటుందని విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాల్సిందేనని మేయర్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com