ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్షా..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 17, 2021, 04:28 PM

తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న కోవిడ్ నియంత్రణ-తదితర చర్యల పై చర్చిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా రోగులకు చికిత్స, బ్లాక్ ఫంగస్, ఔషధాలు, టీకాలపై సమీక్షిస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com