ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 26, 2021, 04:30 PM

సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా ఫలహారం బండిల ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ఆ తర్వాత అమ్మవారి బోనాల జాతర, రంగం ఘట్టాన్ని ప్రశాంతంగా, గొప్పగా చాలా సంతోషంగా నిర్వహించుకున్నామన్నారు. ఇందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీకి, భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు అక్కడికి వచ్చిన ప్రజలందరికీ ప్రతీ ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com