తెలంగాణ లో గత 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు చేయగా , అందులో కొత్తగా 147 కేసులు వచ్చాయి . జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది . రంగారెడ్డి జిల్లాలో 12 కరోనా కేసు వచ్చాయి , కరీంనగర్ జిల్లాలో 11 కేసులు వచ్చాయి . అదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకుగా . ఒక మృతి చెందారు .