ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డి గురుకులన్ని వదలని కరోనా మహమ్మారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 10:07 PM

సంగారెడ్డి గురుకులన్ని వదలని కరోనా మహమ్మారి విడిచిపెట్టేలా లేదు. నిన్న ఈ పాఠశాలలో 25 మంది అస్వస్థతకు గురైనారు. ఈ రోజు కొత్తగా ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం లోని రామచంద్రాపురం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను కరోనా మహమ్మారి వెగంగా వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారులకు పాఠశాల యాజమాన్యం నివేదిక పంపింది. కరోనాతో విద్యార్థుల తల్లిదండ్రులు భయందోళనకు గురవుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com