సంగారెడ్డి గురుకులన్ని వదలని కరోనా మహమ్మారి విడిచిపెట్టేలా లేదు. నిన్న ఈ పాఠశాలలో 25 మంది అస్వస్థతకు గురైనారు. ఈ రోజు కొత్తగా ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం లోని రామచంద్రాపురం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను కరోనా మహమ్మారి వెగంగా వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారులకు పాఠశాల యాజమాన్యం నివేదిక పంపింది. కరోనాతో విద్యార్థుల తల్లిదండ్రులు భయందోళనకు గురవుతున్నారు.