సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాలు పిల్లలా తల్లిదండ్రులకు తెలిపారు . పాఠశాల యాజమాన్యం అధికారులకు నివేదిక పంపింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయందోళనకు చెందుతున్నారు.