ఇకపై రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అవసరం లేదని ఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో మంత్రివర్గం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ విధించాలా వద్దా అని నిర్ణయించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కాగా. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 2,000 కేసులు నమోదవుతున్నాయి.